Tuesday, April 14, 2026

Local News

పూర్తయిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది.70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. స్వామి నిమజ్జన్నాన్ని వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేలల్లో తరలివచ్చిన గణనాధుల విగ్రహాలను...

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..

అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. చివరి వరకూ పోటాపోటీగా సాగిన వేలం పాటలో 30లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు....

రికార్డు స్థాయిలో రూ.1.87కోట్లకు బండ్లగూడ గణేష్ లడ్డూ

గణేష్ లడ్డూ వేలం పాటల్లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ బండ్లగూడ ముందంజలో ఉంటోంది. గత ఏడాది రూ.1.26కోట్లకు లడ్డూ వేలం పాడగా ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కొడుతూ రూ.1.87 కోట్లకు...

262 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. 111.72 ఎకరాలు స్వాధీనం – హైడ్రా

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా వేగంగా దూసుకుపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 262 అనధికార నిర్మాణాలను కూల్చివేసిన ఘనతను సాధించింది. దీంతో దాదాపు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం...

ఇవే.. తగ్గించుకుంటే మంచిది..!! – టీజీ వెంకటేష్

లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్ పై వచ్చిన కవిత కాస్త ఆవేశం తగ్గించుకుంటే మంచిదంటూ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో శశికళలాగా అంతుతేలుస్తాం అంటూ...

ప్రియురాలిపై కత్తిదాడి

గచ్చిబౌలీ గోపన్ పల్లి తండాలోని ఓ సెలున్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న దీప్తి అనే యువతిపై ఆమె ప్రియుడు రాకేష్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అర్ధరాత్రి రక్తపు మడుగులో పడిఉన్న...

మనమంతా నిమిత్తమాత్రులమే… జన్మాష్టమి వేడుకల్లో ఈటల

మనం నిమిత్తమాత్రులం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ పదవి , అధికారం నిన్న వేరేవారిది.. రేపు ఇంకొకరిది.. అందుకే సంపద, సుఖం ఏది ఎప్పుడూ శాశ్వతం కాదని చెప్పిన మహానీయుడు శ్రీకృష్ణ భగవానుడు...

అద్దె కట్టలేదని ఏటీఎంకి తాళం

అద్దె చెల్లించకపోతే ఇళ్ళకే కాదు.. డబ్బులుండే ఏటీఎంలకు కూడా తాళాలు పడతాయి. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే దారిలో ఓ ఎస్ బి ఐ ఏటిఎంకు ఆ రూమ్ ఓనర్...

సామన్యుల భూముల జోలికొస్తే ఊరుకోం- ఈటల

హైదరాబాద్ అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు సంతోషకరమైనవే కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో కట్టుకున్న పేదల...

పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాకు ఈటల మద్దతు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ధర్నాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సొంత డబ్బులు పెట్టి పిల్లలకు వండి పెడుతుంటే వాటికి చెల్లించాల్సిన డబ్బులు...

ఇది ధర్నాకాదు.. మా విన్నపం

తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని విన్నపిస్తున్నారు 2008 డీఎస్సీ బాధితులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తరలివచ్చిన డిఎస్సీ అభ్యర్ధులు ఫిబ్రవరిలో క్యాబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. మంగళవారం కోర్టు తుది...