ముస్లిం శరణార్ధులకు ఆశ్రయం కల్పించేసమస్యేలేదని పోలాండ్ దేశం తేల్చిచెప్పింది. అందుకోసం సంవత్సరానికి EU$350 మిలియన్లు జరిమానాగా చెల్లించడానికి కూడా సిద్ధపడింది. దేశ నాగరికత తమకు ముఖ్యమని ముస్లింలను తమ దేశంలోకి అనుమతించడం ద్వారా దాన్ని నాశనం చేసుకోలేమని తేల్చిచెప్పింది. వారు...
కరీంనగర్ కి చెందిన మహమ్మద్ షాజాద్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు. మూడు సంవత్సరాలనుంచి సౌదీ ఆరేబియాలోని అల్ హాసాలో టవర్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న షాజాద్ తన...
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భావోద్వేగానికి గురయ్యారు.
రష్యా చేస్తున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పిల్లల చిత్రాలను...
చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో చంద్రుని సౌత్ పోల్ పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అంతే కాకుండా చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగు పెట్టిన యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా...
అంగారకుడి ఉపరితలం మీద పెద్దమొత్తంలో నీటి నిల్వలు ఉన్నట్టు ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా మార్స్ ఇన్ సైట్ ల్యాండర్ ద్వారా డేటా ను ఉపయోగించి శాస్త్రవేత్తలు వాషన్ రైట్, మాథియాస్...