Andhra Pradesh
AP : అమరావతి సభలో ప్రధాని నరేంద్ర మోదీ .
రాజధాని(అమరావతి ) పునర్నిర్మాణ పనులకు నరేంద్ర మోడీ ఈరోజు శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు ఏపీ మరియు తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల...
Andhra Pradesh
Ap:అమరావతి మోడీ సభకు దగ్గరలో అగ్ని ప్రమాదం .
అమరావతి మోడీ సభకు కొద్ది దూరంలో బారి అగ్ని ప్రమాదం . దీనితొ అలర్ట్ ఐన అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు .ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు...
Andhra Pradesh
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నేటి నుంచి మార్చి1వ తేదీ వరకూ శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారికి అంగరంగవైభవంగా ఈ ఉత్సవాలు జరిపేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ...
Andhra Pradesh
భారీ బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు
ప్రకాశంబ్యారేజీ దగ్గర బోట్లు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఏడురోజుల నిరంతర శ్రమ అనంతరం 40టన్నుల భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. నాలుగు భారీ పడవల సహాయంతో బోటును...
Andhra Pradesh
అదుర్స్ సినిమా చూపిస్తూ మెదడుకు సర్జరీ..
కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఓ మహిళా రోగికి అరుదైన రీతిలో శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. తొండంగి మండలం ఏ.కొత్తపల్లికి చెందిన 55ఏళ్ళ అనంతలక్ష్మికి మెదడులో ఎడమవైపు 3.3x2.7 సెం.మీల పరిమాణంలో కణతి...
Andhra Pradesh
ఆడశిశువును రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి..!!
పుట్టిన ఆడశిశువును కన్నవారే అమ్ముకున్న మరోవైనం గుంటూరు జిల్లాలో బయటపడింది. బాపట్ల జిల్లా చినగంజాకు చెందిన లక్ష్మి అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. రెండువారాల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స...
Andhra Pradesh
లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలకనిర్ణయం
తిరుమల లడ్డూ విక్రయంలో ఓ స్పష్టతను తీసుకొచ్చింది టీటీడీ. దర్శనం లేకుండా లడ్డూలు మాత్రమే తీసుకోవాలనుకునేవారికి రెండు లడ్డులకు మించి కొలుగోలు చేసే అవకాశం లేదని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. లడ్డూ...
National
SBI చైర్మన్ గా తెలంగాణ బిడ్డ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27వ చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. SBI చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి...
National
10లక్షల ఉద్యోగావకాశాలు..
మోదీ సర్కార్ త్వరలో నిరుద్యోగుల కల నెరవేర్చబోతోంది. ఏకంగా 10లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దేశవ్యాప్తంగా 12కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో...
National
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
ప్రతి సంవత్సరం ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. విజర్డ్ ఆఫ్ హాకీ గా పిలువబడే హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లో భారత ప్రభుత్వం ఈ...
Andhra Pradesh
ఒంటినిండా నగలతో శ్రీవారి దర్శనం
ముంబయికి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇద్దరు 10 కేజీలు, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి...

