Tuesday, April 14, 2026

Uncategorized

స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్: మల్లు బట్టి విక్రమార్క..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మహా న్యూస్ కార్యాలయం పై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది.. మీడియా సంస్థల్లో జరిగే చర్చలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలి.. ఏదైనా తప్పని భావిస్తే చట్టప్రకారం తిరిగి అడగాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటుంది.. దేశంలో హైదరాబాద్...

29 న నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం

•స్వేచ్ఛ మీడియా ,నిజామాబాద్ .అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం .అనంతరం నిజామాబాద్ లో రైతు సమ్మేళన బహిరంగ సభ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...

TG: మొక్కుబడిగా దిశా మీటింగ్స్, అగ్రహించిన ఎంపీ ఈటల

02.05.2025హైదరాబాద్ తెలంగాణ బాగుపడడమే మా లక్ష్యం.రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులు మేమే పూనుకొని తీసుకొని వస్తున్నాం.కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడతారు.ఫలాలు అందాల్సింది నిరుపేదలకు అని మర్చిపోవద్దు.సమస్యలపై...

కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందన :

స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్.వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదు.అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారు.అధికారంలో...

పెరిక కులంలో సివిల్స్ ర్యాంకులు రాలేదన్న లోటు తీరింది

కాబోయే మన కలెక్టర్లను వారి ఇంటికి వెళ్లి సన్మానించిన రాష్ట్ర సంఘం నాయకులు సన్మాన అనంతరం పెరిక విద్యాజ్యోతి కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర పెరిక సంఘం పెద్దలు సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇక...

ప్రశాంతంగా పూర్తయిన నిమజ్జనం, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు- సీపీ ఆనంద్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ దగ్గర గ్రౌండ్స్ లో విగ్రహాలకు...

ఇవే.. తగ్గించుకుంటే మంచిది..!! – టీజీ వెంకటేష్

లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్ పై వచ్చిన కవిత కాస్త ఆవేశం తగ్గించుకుంటే మంచిదంటూ మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో శశికళలాగా అంతుతేలుస్తాం అంటూ...

95శాతం తగ్గిన నక్సలిజం – డీజీపీ

మరో రెండు మూడు నెలల్లో జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని, మార్పు కనిపిస్తుందని డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్...