Telangana
జవహర్ నగర్ పోరుబాట ,హైడ్రా తో చిద్రమవుతున్న పేదల బతుకులు
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్.
ఎంపీ ఈవెల రాజేందర్మరో అడుగు మేడ్చల్ - మల్కాజిరి జిల్లా ప్రతినిధి::: పొట్టకూటి కోసం నగరానికి వలన వచ్చి కూలీనాలీ చేసుకొని జీవిస్తున్న వారిపైన హైడ్రా పేరుతో తోడులు చేస్తే సహించేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మల్కా...
Telangana
మహా విషాదం..సిగాచి ఫార్మా కంపెనీ లో భారీ పేలుడు.
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ :
మహా విషాదం..42 మంది కార్మికులు మృత్యువాత..
శవాలు కూడా గుర్తుపట్టలేనంతగా బూడిద గుట్టలు.. ఎముకల కల్లాలు..!
42 కు చేరుకున్న మృతుల సంఖ్య
శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు
మరో రెండు గంటల...
Telangana
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి..
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్:
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి..
ఆఫీస్ అద్దాలు ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీయార్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం
తీవ్ర ఉద్రిక్తత … ఆఫీసుకు లోపలికి...
Telangana
పూర్తైన జర్నలిస్టు స్వేచ్ఛ పోస్టుమార్టం:
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ :
పూర్తైన జర్నలిస్టు స్వేచ్ఛ పోస్టుమార్టం:
హైదరాబాద్ జవహర్ నగర్ లో జర్నలిస్టు స్వేచ్ఛ (Journalist Swetcha) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు....
Telangana
పీవీ ఘాట్ లో పీవీ నరసింహరావు గారికి నివాళులు అర్పించిన ఎంపీ ఈటల రాజేందర్.
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్.
పీవీ ఘాట్ లో పీవీ నరసింహరావు గారికి నివాళులు అర్పించిన ఎంపీ ఈటల రాజేందర్.
పీవీ గారు మా హుజూరాబాద్ వాసి.అంచలంచలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారు.ఈరోజు ఆయన 104 వ...
Telangana
ఖమ్మం సంవిధాన హత్య దివస్ లో ...
సంవిధాన హత్య దివస్ లో మాట్లాడిన ఎంపీ ఈటల రాజేందర్ :
50 సంవత్సరాల చీకటి అధ్యాయంను ఈ తరానికి తెలియజేయాలని ఈ మీటింగ్.
పార్లమెంట్ లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని కాంగ్రెస్ నేతలు ప్రమాణస్వీకారం...
Telangana
గ్రేటర్ (GHMC) లో భారీగా మార్పులు
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఆర్వీ కర్ణన్ మార్కు పాలన మొదలైంది. అందరూ ఊహించినట్లుగానే అడిషనల్ కమిషనర్లలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు...
Telangana
ఫోన్ టాపింగ్ కేసు, ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి కి SIT నోటీసులు.
స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు...
Telangana
RRR ఏలైన్మెంట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
స్వేచ్ఛ మీడియా,హైదరాబాద్: కేంద్రం చేపట్టే ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తరభాగం పనులకు సమాంతరంగా దక్షిణభాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తరభాగంలో నాలుగు లైన్ల రహదారికి గతంలో టెండర్లు...
Telangana
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్.
స్వేచ్ఛ, హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. 'ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు...
Telangana
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బిగ్ అప్డేట్
HYDERABAD, 25/06/2025.
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు...

