తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన…. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 835 పరుగులు… గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు… బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన…. అన్నీ సానుకూలతలే కనిపించినా… చివరకు ఓటమి...
ఉత్కంఠ పోరులో విజయం సాధించిన నైట్ రైడర్స్.
ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్థాన్ రాయల్స్ కు నిరాశే ఎదురైంది.
పరాగ్ వీరోచిత పోరాటం వృధా.
2025 IPL :ఐపీఎల్ టోర్నీలో రోజురోజుకీ ఆసక్తి పెంచుతున్న ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి...
నిన్న ముంబయి తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యావంశీ ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయి తనపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడుఇంతకు ముందు...
ప్రతి సంవత్సరం ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. విజర్డ్ ఆఫ్ హాకీ గా పిలువబడే హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2012లో భారత ప్రభుత్వం ఈ...