Tag:
#india
Telangana
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బిగ్ అప్డేట్
HYDERABAD, 25/06/2025.
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు...
Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు ఫై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
ప్రభాకర్.. కేసీఆర్ మనిషి.
బీఆర్ఎస్ అధినేత కోసమే ట్యాపింగ్
2018లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు హుజూరాబాద్ లొ ఓడించాలని ప్లాన్ప్రభుత్వానికి దమ్ముంటే సూత్రధారుల భరతం పట్టాలి. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలి ఎంపీ ఈటల...
National
వన్ నేషన్ ఒన్ ఎలక్షన్- జమిలి ఎన్నికలకు ఆమోదం..
నేడు మోడీ కేబినేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు ఆమోదముద్ర పడింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అడుగుముందుకేస్తూ మాజీ రాష్ట్రపతి రామ్...
Uncategorized
ప్రశాంతంగా పూర్తయిన నిమజ్జనం, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు- సీపీ ఆనంద్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ దగ్గర గ్రౌండ్స్ లో విగ్రహాలకు...
Andhra Pradesh
భారీ బోటును ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు
ప్రకాశంబ్యారేజీ దగ్గర బోట్లు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఏడురోజుల నిరంతర శ్రమ అనంతరం 40టన్నుల భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. నాలుగు భారీ పడవల సహాయంతో బోటును...
Telangana
పూర్తయిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది.70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. స్వామి నిమజ్జన్నాన్ని వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు...
National
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి
ఉదయం జరిగిన అప్ శాశనసభ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అతిషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. విద్య, పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా ఉన్న అతిషీ ఆప్లో కేజ్రీవాల్ తరువాత ముఖ్యనేతగా పేరుదక్కించుకున్నారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు...
Special Stories
బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..
అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. చివరి వరకూ పోటాపోటీగా సాగిన వేలం పాటలో 30లక్షల వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు....

