Monday, August 24, 2026

Telangana

మనమంతా నిమిత్తమాత్రులమే… జన్మాష్టమి వేడుకల్లో ఈటల

మనం నిమిత్తమాత్రులం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ పదవి , అధికారం నిన్న వేరేవారిది.. రేపు ఇంకొకరిది.. అందుకే సంపద, సుఖం ఏది ఎప్పుడూ శాశ్వతం కాదని చెప్పిన మహానీయుడు శ్రీకృష్ణ భగవానుడు...

అద్దె కట్టలేదని ఏటీఎంకి తాళం

అద్దె చెల్లించకపోతే ఇళ్ళకే కాదు.. డబ్బులుండే ఏటీఎంలకు కూడా తాళాలు పడతాయి. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే దారిలో ఓ ఎస్ బి ఐ ఏటిఎంకు ఆ రూమ్ ఓనర్...

సామన్యుల భూముల జోలికొస్తే ఊరుకోం- ఈటల

హైదరాబాద్ అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు సంతోషకరమైనవే కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటున్నారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. చెరువుల చుట్టూ ఉన్న పట్టా భూముల్లో కట్టుకున్న పేదల...

పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాకు ఈటల మద్దతు

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ధర్నాలో మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సొంత డబ్బులు పెట్టి పిల్లలకు వండి పెడుతుంటే వాటికి చెల్లించాల్సిన డబ్బులు...

ఇది ధర్నాకాదు.. మా విన్నపం

తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని విన్నపిస్తున్నారు 2008 డీఎస్సీ బాధితులు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తరలివచ్చిన డిఎస్సీ అభ్యర్ధులు ఫిబ్రవరిలో క్యాబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తమకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు. మంగళవారం కోర్టు తుది...

ఎడారిలో తెలంగాణ యువకుడి మృతి

కరీంనగర్ కి చెందిన మహమ్మద్ షాజాద్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు. మూడు సంవత్సరాలనుంచి సౌదీ ఆరేబియాలోని అల్ హాసాలో టవర్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న షాజాద్ తన...

హీరో నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత‼️

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మూడున్నర ఎకరాలు తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో...

సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం కేసు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది. బీజేపీ పరువునష్టం కేసుపై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబరు 25న ముఖ్యమంత్రి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమపై...