Tuesday, April 14, 2026

Telangana

ఫోన్ ట్యాపింగ్ కేసు ఫై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ప్రభాకర్.. కేసీఆర్ మనిషి. బీఆర్ఎస్ అధినేత కోసమే ట్యాపింగ్ 2018లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు హుజూరాబాద్ లొ ఓడించాలని ప్లాన్ప్రభుత్వానికి దమ్ముంటే సూత్రధారుల భరతం పట్టాలి. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలి ఎంపీ ఈటల...

వికసిత భారత్ సంకల్ప సభ విజయవంతం

ఎంపీగా ఒక సంవత్సరం కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వికసిత భారత్ సంకల్ప సభను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంపీ ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు బీజేపీ నాయకులు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ :ఈ...

BJP SANKALPA SABA AND AMURUTAKALAM

21 జూన్ 2025సికింద్రాబాద్. ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ @ ఇంపీరియల్ గార్డెన్. 11 ఏళ్ల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, సమావేశాలు జరుగుతున్నాయి.మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం.38.4 లక్షల ఓట్లు ఉన్నాయి.బీజేపీనీ 4 లక్షల మెజారిటీతో...

TG: మొక్కుబడిగా దిశా మీటింగ్స్, అగ్రహించిన ఎంపీ ఈటల

02.05.2025హైదరాబాద్ తెలంగాణ బాగుపడడమే మా లక్ష్యం.రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులు మేమే పూనుకొని తీసుకొని వస్తున్నాం.కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడతారు.ఫలాలు అందాల్సింది నిరుపేదలకు అని మర్చిపోవద్దు.సమస్యలపై...

నల్లచెరువు భూముల విషయం లో ప్రభుత్వం ఏకపక్ష ధోరణి కండించిన ఈటల.

నల్లచెరువు పక్కన ఉన్న ప్రైవేట్ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంటుందని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు బాధితుల దగ్గరికి వెళ్లి పరిశీలన...

కులగణనపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందన :

స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్.వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదు.అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారు.అధికారంలో...

పెరిక కులంలో సివిల్స్ ర్యాంకులు రాలేదన్న లోటు తీరింది

కాబోయే మన కలెక్టర్లను వారి ఇంటికి వెళ్లి సన్మానించిన రాష్ట్ర సంఘం నాయకులు సన్మాన అనంతరం పెరిక విద్యాజ్యోతి కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర పెరిక సంఘం పెద్దలు సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇక...

పూర్తయిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది.70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. స్వామి నిమజ్జన్నాన్ని వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు...