Tag:
#telangana
Telangana
RRR ఏలైన్మెంట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
స్వేచ్ఛ మీడియా,హైదరాబాద్: కేంద్రం చేపట్టే ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తరభాగం పనులకు సమాంతరంగా దక్షిణభాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉత్తరభాగంలో నాలుగు లైన్ల రహదారికి గతంలో టెండర్లు...
Telangana
మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్.
స్వేచ్ఛ, హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. 'ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు...
Sports News
ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం
తొలి రోజు నుంచే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన…. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 835 పరుగులు… గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు… బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన…....
Telangana
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బిగ్ అప్డేట్
HYDERABAD, 25/06/2025.
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు...
Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు ఫై మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
ప్రభాకర్.. కేసీఆర్ మనిషి.
బీఆర్ఎస్ అధినేత కోసమే ట్యాపింగ్
2018లోనే నా ఫోన్ ట్యాప్ చేశారు హుజూరాబాద్ లొ ఓడించాలని ప్లాన్ప్రభుత్వానికి దమ్ముంటే సూత్రధారుల భరతం పట్టాలి. లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలి ఎంపీ ఈటల...
Telangana
వికసిత భారత్ సంకల్ప సభ విజయవంతం
ఎంపీగా ఒక సంవత్సరం కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా వికసిత భారత్ సంకల్ప సభను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంపీ ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపిన పలువురు బీజేపీ నాయకులు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ :ఈ...
Uncategorized
ప్రశాంతంగా పూర్తయిన నిమజ్జనం, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు- సీపీ ఆనంద్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ దగ్గర గ్రౌండ్స్ లో విగ్రహాలకు...
Telangana
పూర్తయిన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయింది.70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి భక్తుల కోలాహలం మధ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. స్వామి నిమజ్జన్నాన్ని వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు...

