Wednesday, June 24, 2026

ఛాయ్ పే చర్చ..

సెషన్ వాయిదా తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో చాయ్ పె చర్చ. హాజరైన సభా నాయకుడు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు.

Share

Read more

Local News