తరచు మద్యం సేవించేవారుంటే దోమలకు పండగే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. తమనే దోమలు ఎక్కువగా ఎందుకు కుడతాయన్న మందుబాబుల సందేహానికి చెక్ పెట్టింది జపాన్ టొయామా యూనివర్శిటీ.
బయోడిఫెన్స్ మెడిసిన్ విభాగం నిర్వహించిన ఓ అధ్యయనంలో బీర్ తాగేవారిని దోమలు...
ఉత్తర భారత దేశంలో సుప్రసిద్దులైన మహాత్ములు గురు శర్నానంద్ జీ మహారాజ్ ఇటీవల మథుర లోని తమ ఉదాసీన్ ఆశ్రమం నుండి ఎవరికీ చెప్పకుండా తిరుమలకు వచ్చారు.. శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలన్న ఆలోచన...
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ భారతదేశంలో నెమళ్లకు రెండు కొత్త అభయారణ్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్యప్రాణులు మరియు జాతీయపక్షి సంరక్షణకు కర్నాటక, కేరళల్లో ఈ...